ఈ నెల 8న ఏపీలో ఐసెట్ ప్రవేశ పరీక్షా ఫలితాలు

Webdunia
మంగళవారం, 2 ఆగస్టు 2022 (13:38 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 8వ తేదీన ఐసెట్ పరీక్షా ఫలితాలను వెల్లడికానున్నాయి. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం సంబంధించి ఏపీ ఐసెట్-2022 పరీక్షా ఫలితాలను ఈ నెల 8వ తేదీన వెల్లడికానున్నాయి.
 
రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం గత నెల 25వ తేదీన పలు పరీక్షా కేంద్రాల్లో ఆబ్జెక్టివ్ విధానంలో ఈ పరీక్షలను నిర్వహించారు. ఇప్పటికే ఈ పరీక్షకు సంబంధించిన ఆన్సర్ షీట్ విడుదలైంది.
 
ఇక ఆగస్టు 8న ఏపీఐసెట్ ఫలితాలను వెల్లడించాల్సివుంది. ఈ ఐసెట్ ద్వారా మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ కోర్సుల ప్రవేశాలు కల్పిస్తున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా నుంచి ఎలాంటి బ్రేకింగ్ న్యూస్‌లు ఆశించకండి : రాజ్ నిడిమోరు మాజీ భార్య

Nayanatara: చిరంజీవి, నయనతార లపై రెండవ సింగిల్ శశిరేఖ లిరికల్ రాబోతుంది

Allu Arjun : కున్రిన్ పేరుతో జపనీస్ థియేటర్లలోకి అల్లు అర్జున్... పుష్ప 2

Arnold : అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీమియర్‌ చూసి అర్నాల్డ్ ష్వార్జెనెగర్ ప్రశంస

Chiranjeevi: విక్టరీ వెంకటేష్ ఎనర్గి ప్రతి క్షణం ఆనందం కలిగించింది : చిరంజీవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments