Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ నెల 8న ఏపీలో ఐసెట్ ప్రవేశ పరీక్షా ఫలితాలు

Webdunia
మంగళవారం, 2 ఆగస్టు 2022 (13:38 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 8వ తేదీన ఐసెట్ పరీక్షా ఫలితాలను వెల్లడికానున్నాయి. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం సంబంధించి ఏపీ ఐసెట్-2022 పరీక్షా ఫలితాలను ఈ నెల 8వ తేదీన వెల్లడికానున్నాయి.
 
రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం గత నెల 25వ తేదీన పలు పరీక్షా కేంద్రాల్లో ఆబ్జెక్టివ్ విధానంలో ఈ పరీక్షలను నిర్వహించారు. ఇప్పటికే ఈ పరీక్షకు సంబంధించిన ఆన్సర్ షీట్ విడుదలైంది.
 
ఇక ఆగస్టు 8న ఏపీఐసెట్ ఫలితాలను వెల్లడించాల్సివుంది. ఈ ఐసెట్ ద్వారా మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ కోర్సుల ప్రవేశాలు కల్పిస్తున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

విక్రాంత్, చాందినీ చౌదరి జంటకు సంతాన ప్రాప్తిరస్తు

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments