Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు ప్రత్యేక శిక్షణ.. 555 కేంద్రాల్లో?

Webdunia
శుక్రవారం, 7 డిశెంబరు 2018 (11:42 IST)
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగ భృతి అందుకుంటున్న నిరుద్యోగులందరికీ ఉద్యోగాల కోసం ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఈ నెల పదో తేదీ నుంచి 555 కేంద్రాల్లో స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణ ఇవ్వనున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర అధికారికంగా ప్రకటించారు. ముఖ్యమంత్రి యువనేస్తం పథకం కింద రూ.4లక్షలకు పైగా అర్హులకు ప్రతి నెలా రూ.1000 నిరుద్యోగ భృతి ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. 
 
ఈ పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా పది లక్షలా 74వేల మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. నిరుద్యోగ భృతి అందుకున్న నిరుద్యోగులకు ఉద్యోగాల కోసం ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు కొల్లు రవీంద్ర చెప్పారు. ఇందు కోసం రూ.24కోట్లు వెచ్చిస్తున్నట్లు మంత్రి చెప్పుకొచ్చారు. ఈ శిక్షణ పొందాలనుకునేవారు సీఎం యువనేస్తం పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవచ్చునని మంత్రి తెలిపారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రోడ్డు ప్రమాదంలో 'దసరా' మూవీ విలన్ తండ్రి దుర్మరణం

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments