Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ : 250 పోస్టుల భర్తీకి కోసం..

Webdunia
గురువారం, 14 సెప్టెంబరు 2023 (16:32 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఈ నోటిఫికేషన్‌ను జారీచేసింది. రాష్ట్రంలోని వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఇతర ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. 
 
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం రూ.250 ఖాళీలను భర్తీ చేయనున్నారు. శాశ్వత ప్రాతిపదికన ఈ నియామక ప్రక్రియను చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 13వ తేదీ నుంచి ప్రారంభమైంది. 
 
ఆసక్తిగల అభ్యర్థులు గురువారం ఉదయం 11.30 గంటల నుంచి దరఖాస్తు చేసుకునే వెసులుబాటును కల్పించారు. ఈ నెల 24వ తేదీ ఆఖరు తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ రోజు రాత్రి 11.59 గంటలలోగా దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు తమ దరఖాస్తులను https://dme.ap.nic.in/ వెబ్‌సైట్‌లో సమర్పించాల్సి వుంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మోహన్‌బాబు ఇంట్లో రూ.10లక్షలు చోరీ.. వ్యక్తి అరెస్ట్.. తిరుపతిలో పట్టుకున్నారు..

ఎర్రటి అంచు ఉండే తెల్లచీర కట్టుకుంటా.. చైతూతో పిల్లలు కనాలి: శోభిత

ఎన్ కౌంటర్ అంటే మనిషిని హత్యచేయడమేనా? వేట్టైయాన్ ప్రివ్యూలో అమితాబ్ ప్రశ్న

రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబో మూవీ గేమ్ ఛేంజ‌ర్‌ నుంచి రా మ‌చ్చా మ‌చ్చా ప్రోమో

క సినిమా మాకు జీవితాంతం గుర్తుండే అనుభవాలు ఇచ్చింది : కిరణ్ అబ్బవరం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో తేనె వేసుకుని తాగితే ప్రయోజనాలు ఏమిటి?

ప్రతిరోజూ 3-5 కప్పుల కాఫీ తీసుకుంటే.. అంత మేలు జరుగుతుందా?

బత్తాయి రసంలో దాగున్న ఆరోగ్య రహస్యాలు ఏంటి?

4 సంవత్సరాల బాలుడికి ప్రాణాలను రక్షించే కాలేయ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతం

తేనెతో డైరెక్ట్ ప్యాక్ వద్దు.. అలోవెరా జెల్, రోజ్ వాటర్‌తోనే?

తర్వాతి కథనం
Show comments