పాకెట్ మనీ... అవసరానికి మించితే ప్రమాదకరమే...

Webdunia
బుధవారం, 19 ఆగస్టు 2015 (11:41 IST)
పాకెట్ మనీ.. నేడు ప్రతి ఒక్కరికీ ఎంతో అవసరం. ముఖ్యంగా విద్యార్థి దశలో పాకెట్ మనీ తప్పనిసరి. పాఠశాలలకు వెళ్లే చిన్నారుల నుంచి కళాశాలలకు వెళ్లే విద్యార్థుల వరకూ పాకెట్ మనీ ఉండి తీరాల్సిందే. అయితే, కొంతమంది వెనుకాముందు చూడకుండా ఇష్టమొచ్చినట్టు ఖర్చు చేస్తారు. మరికొందరు దుబారాకు దూరంగా ఉంటారు. 
 
నిజానికి గతం కంటే నేడు నగరాభివృద్ధి ఎంతగానో పెరిగింది. దీనికి తగినట్టుగానే తమ పిల్లలకు తల్లిదండ్రులు పాకెట్ మనీ ఇస్తున్నారు. అయితే, ఏదైనా అతి అనర్థదాయకమే. ఎక్కువ పాకెట్ మనీ ఇస్తే విద్యార్థుల పెడదోవ పట్టే వీలుంటుంది. ఈ విషయంలో తల్లిదండ్రులు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ఎంతో మంచింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జూమ్ కాల్‌లో బోరున విలపించిన యాంకర్ అనసూయ

బాక్సాఫీస్ వద్ద 'మన శంకరవరప్రసాద్ గారు' దూకుడు

ఒక వర్గానికి చెందిన అభిమానులు పరాశక్తిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : దర్శకురాలు సుధా కొంగరా

Anasuya: పోలీసులను ఆశ్రయించిన అనసూయ.. 42 మందిపై ఫిర్యాదు.. ఎందుకో తెలుసా?

మన శంకర వర ప్రసాద్ గారులో రాసిన ప్రతి సీన్‌కి ఇన్స్పిరేషన్ చిరంజీవి గారే : అనిల్ రావిపూడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సరే, మీరు పిల్లల్ని పంపడంలేదుగా, మే జారుతాం: జర్రున జారుతున్న కోతులు (video)

అద్భుతమైన కళాత్మక వస్త్రశ్రేణితో ఈ సంక్రాంతి సంబరాలను జరుపుకోండి

దక్షిణ భారతదేశంలో విస్తరిస్తున్న గో కలర్స్, హైదరాబాద్‌ ఏఎస్ రావు నగర్‌లో కొత్త స్టోర్ ప్రారంభం

ఏ ఆహారం తింటే ఎముకలు పటిష్టంగా మారుతాయి?

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో తమ కార్యకలాపాలను ప్రారంభించిన వీక్యురా రీస్కల్ప్ట్

Show comments