Webdunia - Bharat's app for daily news and videos

Install App

జేఈఈ మెయిన్స్ : అదరగొట్టిన తెలుగు విద్యార్థులు...

ఠాగూర్
మంగళవారం, 13 ఫిబ్రవరి 2024 (15:06 IST)
జేఈఈ మెయిన్స్ సెషన్-1 2024 పరీక్షా ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సోమవారం రిలీజ్ చేసింది. ఈ పరీక్షా ఫలితాల్లో 23 మంది విద్యార్థులు వంద శాతం మార్కులతో అదరగొట్టారు. వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పది మంది విద్యార్థులు ఉండటం గమనార్హం. ఎన్.టి.ఏ విడుదల చైసిన మొదటి పేపర్ బీఈ, బీటెక్ ఫలితాల్లో దేశవ్యాప్తంగా 23 మంది విద్యార్థులు 100 శాతం స్కోరు సాధించారు. ఇందులో 10 మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఉండటం గమనార్హం. వీరిలో తెలంగాణాకు చెందిన రిషి శేఖర్ శుక్లా, పబ్బ రోహన్ సాయి, ముతవరకు అనూప్, హుందేకర్ విదిత్, మదినేని వెంకట సాయి తేజ, కల్లూరి శ్రియాషస్ మోహన్, తవ్వ దినేష్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన షేక్ సూరజ్, తోట సాయి కార్తీక్, అన్నారెడ్డి వెంకట తనీశ్ రెడ్డిలు వంద శాతం స్కోరును సాధించారు. 
 
కాగా, గత నెల 24వ తేదీ నుంచి ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు జేఈఈ మెయిన్స్ తొలి విడత పేపర్-1 పరీక్షలు దేశ వ్యాప్తంగా నిర్వహించారు. మొత్తం 11,70,036 మంది విద్యార్థులు హాజరుకాగా, ఆ ఫలితాలను మంగళవారం వెల్లడించారు. చివరి విడత సెషన్ ఏప్రిల్ 4వ తేదీ నుంచి 15వ తేదీ మధ్య నిర్వహించనున్నట్టు ఎన్.టి.ఏ వెల్లడించింది. తొలి విడత రాసిన విద్యార్థులు, రెండో విడుతకు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ తర్వాత రెండింటిలో ఉత్తమ స్కోర్‌ (రెండు విడతలు రాస్తే)ను పరిగణనలోకి తీసుకుని ర్యాంకులు ప్రకటిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments