Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీఎన్బీ స్కామ్: నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలకు నాన్ బెయిలబుల్ వారెంట్లు

పీఎన్బీ స్కామ్‌లో విచారణ ఎదుర్కొనేందుకు భారత్‌కు రాకుండా విదేశాల్లో గడుపుతున్న నీరవ్ మోదీ మెహుల్ చోక్సీలకు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి. పీఎన్బీ కుంభకోణంలో నిందితులుగా ఉన్న వీరిని విచారణకు హా

Webdunia
ఆదివారం, 8 ఏప్రియల్ 2018 (18:21 IST)
పీఎన్బీ స్కామ్‌లో విచారణ ఎదుర్కొనేందుకు భారత్‌కు రాకుండా విదేశాల్లో గడుపుతున్న నీరవ్ మోదీ మెహుల్ చోక్సీలకు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి. పీఎన్బీ కుంభకోణంలో నిందితులుగా ఉన్న వీరిని విచారణకు హాజరు కావాల్సిందిగా సీబీఐ పలుమార్లు కోరినప్పటికీ వారు తిరస్కరించారు. తమకు వ్యాపారపరంగా ఉన్న ఎంగేజ్‌మెంట్స్, ఆరోగ్య కారణాల రీత్యా విచారణకు రాలేకపోతున్నామని నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ గతంలో చెప్తూ వచ్చారు.
 
అయితే సీబీఐ ప్రత్యేక కోర్టు వారికి నాన్ బెయిలబుల్ వారెంట్స్ జారీ చేయడం ద్వారా ఇంటర్ పోల్ కూడా స్పందించి రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. కాగా.. పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం దేశంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసగించి రూ.11,400 కోట్లకు ఐపీ పెట్టి వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: అల్లు అర్జున్, శిరీష్, కిరణ్ అబ్బవరం దుబాయ్‌ లాండ్ అయ్యారు

ఓనమ్ పండుగ శుభాకాంక్షలతో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ స్పెషల్ పోస్టర్

విజయ్ ఆంటోనీ.. భద్రకాళి నుంచి పవర్ ఫుల్ సాంగ్ జిల్ జిల్ రిలీజ్

ఓ.. చెలియా నుంచి చిరుగాలి.. పాటను విడుదల చేసిన మంచు మనోజ్

Tran: Aries..; ట్రాన్: ఏరీస్.. డిస్నీ నుండి కొత్త పోస్టర్, ట్రైలర్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments