Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాల్యాకు చెందిన రూ.200 కోట్ల విలువైన బంగ్లాను జప్తు చేశారా?

Webdunia
గురువారం, 20 జనవరి 2022 (15:21 IST)
ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు చెందిన రూ.200 కోట్ల విలువైన బంగ్లాను జప్తు చేయాలని కోర్టు ఆదేశించడం తీవ్ర సంచలనం రేపింది. ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా భారతీయ బ్యాంకుల నుంచి రూ.7,000 కోట్లు రుణం తీసుకుని తిరిగి చెల్లించకుండా లండన్‌కు పారిపోయాడు.
 
ఈ కేసులో అతనికి లండన్‌లో 200 కోట్ల రూపాయల విలువైన విలాసవంతమైన బంగ్లా ఉంది. బంగ్లాను తనఖా పెట్టి స్విస్ బ్యాంకు నుంచి రుణం తీసుకున్నారని, అయితే 2017లో చెల్లించాల్సిన రుణాన్ని ఇంతవరకు చెల్లించలేదని ఆరోపించారు. 
 
ఈ నేపథ్యంలో బ్యాంక్ దాఖలు చేసిన కేసు ఆధారంగా లండన్‌లోని విజయ్ మాల్యాకు చెందిన బంగ్లాను జప్తు చేయాలని లండన్ కోర్టు ఆదేశించినట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments