Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాల్యాకు చెందిన రూ.200 కోట్ల విలువైన బంగ్లాను జప్తు చేశారా?

Webdunia
గురువారం, 20 జనవరి 2022 (15:21 IST)
ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు చెందిన రూ.200 కోట్ల విలువైన బంగ్లాను జప్తు చేయాలని కోర్టు ఆదేశించడం తీవ్ర సంచలనం రేపింది. ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా భారతీయ బ్యాంకుల నుంచి రూ.7,000 కోట్లు రుణం తీసుకుని తిరిగి చెల్లించకుండా లండన్‌కు పారిపోయాడు.
 
ఈ కేసులో అతనికి లండన్‌లో 200 కోట్ల రూపాయల విలువైన విలాసవంతమైన బంగ్లా ఉంది. బంగ్లాను తనఖా పెట్టి స్విస్ బ్యాంకు నుంచి రుణం తీసుకున్నారని, అయితే 2017లో చెల్లించాల్సిన రుణాన్ని ఇంతవరకు చెల్లించలేదని ఆరోపించారు. 
 
ఈ నేపథ్యంలో బ్యాంక్ దాఖలు చేసిన కేసు ఆధారంగా లండన్‌లోని విజయ్ మాల్యాకు చెందిన బంగ్లాను జప్తు చేయాలని లండన్ కోర్టు ఆదేశించినట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

'కాంటా లగా' ఫేమ్ షఫాలీ జరివాలా హఠాన్మరణం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments