Webdunia - Bharat's app for daily news and videos

Install App

#Budget2019 : రైల్వేకు రూ.64,587 కోట్లు.. త్వరలో పట్టాలపైకి వందే భారత్ రైలు...

Webdunia
శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (12:24 IST)
కేంద్ర తాత్కాలిక ఆర్థికమంత్రి పియూష్ గోయల్ దేశ రైల్వే రంగానికి 64,587 కోట్ల రూపాయలను కేటాయించారు. త్వరలోనే రైలు పట్టాలపైకి వందే భారత్ అనే పేరుతో సరికొత్త సూపర్ ఫాస్ట్ రైలును ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు. ఈశాన్య రాష్ట్రాలైన మిజోరాం, మేఘాలయాలను రైల్వేతో అనుసంధానం చేసినట్టు తెలిపారు. కాపలాలేని లెవల్ క్రాసింగ్‌లను తొలగించామన్నారు 
 
దేశ రైల్వేల చరిత్రలోనే ఈ యేడాది ప్రమాదాలు అతి తక్కువ సంఖ్యలో జరిగిన సంవత్సరంగా మిగిలిపోయిందన్నారు. బ్రాడ్‌గేజ్‌లో కాపలా లేని గేట్లను తొలగించామన్నారు. ఈశాన్య భారతానికి కూడా మౌలిక రంగ అభివృద్ధి ఫలితాలు అందిస్తున్నామన్నారు. 
 
ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రహదారులు నిర్మించామని తెలిపారు. ప్రతీ రోజు 27 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం చేపట్టామన్నారు. సాగర్‌మాల కింద పోర్టుల ద్వారా సరుకు రవాణా చేస్తున్నామన్నారు. బ్రహ్మపుత్ర ద్వారా ఈశాన్య రాష్ట్రాలకు సరుకు రవాణా అవుతుందన్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

మైథికల్ థ్రిల్లర్ జానర్‌ లో నాగ చైతన్య 24వ చిత్రం

Srinidhi Shetty: రామాయణంలో సీత క్యారెక్టర్ ని రిజెక్ట్ చేయలేదు: శ్రీనిధి శెట్టి

శర్వా, సంపత్ నంది కాంబినేషన్ చిత్రంలో నాయికగా అనుపమ పరమేశ్వరన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

తర్వాతి కథనం
Show comments