Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్లమెంట్ సభ్యులకూ వంటగ్యాస్ రాయితీ నిలిపివేత!

Webdunia
శనివారం, 28 ఫిబ్రవరి 2015 (11:52 IST)
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2015-16 బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా అత్యున్నత ఆదాయ వర్గాలకు వంటగ్యాస్ రాయితీని నిలిపి వేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. పార్లమెంట్ సభ్యులు కూడా రాయితీ వదులుకోవాలన్నారు. 
 
అలాగే మేక్ ఇన్ ఇండియాతో ఉద్యోగార్థులను ఉపాధి కల్పించేవారుగా మారుస్తామన్నారు. ఎస్‌బీఎఫ్‌సీల కోసం సర్ఫెసీ పథకాన్ని, రూ.500 కోట్ల పెట్టుబడితో వున్న ఎస్‌బీఎఫీలు ఈ పథకంలోకి వస్తాయి. మైక్రో ఫైనాన్స్ కంపెనీలు కూడా దీని పరిధిలోకి వస్తాయని మంత్రి వెల్లడించారు 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments