Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో రెండు నెలల్లో రూ.100కి చేరనున్న ఉల్లిపాయ ధరలు

Webdunia
శనివారం, 15 జులై 2023 (12:24 IST)
నిత్యావసర వస్తు ధరలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా కూరగాయల ధరలు బాగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే టమోటా ధరలు ఆకాశాన్ని అంటుతుంటే.. ఇది చాలదన్నట్లు ఉల్లి ధరలు కూడా పెరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మార్కెట్‌లో ఎర్ర ఉల్లిగడ్డ రూ.30-35, తెల్ల ఉల్లిగడ్డ రూ.40-60దాకా విక్రయిస్తున్నారు. 
 
అయితే మరో నెల, రెండు నెలల తర్వాత ఈ ధరలు భారీగా పెరగవచ్చని, రూ.100కుపైగా చేరుకోవచ్చని నేషనల్‌ కమోడిటీస్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీస్‌ లిమిటెడ్‌ సీఈవో, ఎండీ సంజయ్‌ గుప్తా తెలిపారు. 
 
ప్రస్తుతం నిల్వ చేసిన 2.5 లక్షల మెట్రిక్‌ టన్నుల స్టాక్‌ నుంచి ఉల్లిపాయల్ని వాడుతున్నామని గుప్తా చెప్పారు. అయితే తగ్గిన పంట దిగుబడుల ప్రభావం అక్టోబర్‌, నవంబర్‌ నెలల్లో కనిపిస్తుందని తెలిపారు. దేశవ్యాప్తంగా నిల్వలు తగ్గితే.. ఒకట్రెండు నెలల్లో కిలో ఉల్లిపాయ రూ.100 దాటవచ్చన్న అంచనాలు మొదలయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments