Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో రెండు నెలల్లో రూ.100కి చేరనున్న ఉల్లిపాయ ధరలు

Webdunia
శనివారం, 15 జులై 2023 (12:24 IST)
నిత్యావసర వస్తు ధరలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా కూరగాయల ధరలు బాగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే టమోటా ధరలు ఆకాశాన్ని అంటుతుంటే.. ఇది చాలదన్నట్లు ఉల్లి ధరలు కూడా పెరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మార్కెట్‌లో ఎర్ర ఉల్లిగడ్డ రూ.30-35, తెల్ల ఉల్లిగడ్డ రూ.40-60దాకా విక్రయిస్తున్నారు. 
 
అయితే మరో నెల, రెండు నెలల తర్వాత ఈ ధరలు భారీగా పెరగవచ్చని, రూ.100కుపైగా చేరుకోవచ్చని నేషనల్‌ కమోడిటీస్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీస్‌ లిమిటెడ్‌ సీఈవో, ఎండీ సంజయ్‌ గుప్తా తెలిపారు. 
 
ప్రస్తుతం నిల్వ చేసిన 2.5 లక్షల మెట్రిక్‌ టన్నుల స్టాక్‌ నుంచి ఉల్లిపాయల్ని వాడుతున్నామని గుప్తా చెప్పారు. అయితే తగ్గిన పంట దిగుబడుల ప్రభావం అక్టోబర్‌, నవంబర్‌ నెలల్లో కనిపిస్తుందని తెలిపారు. దేశవ్యాప్తంగా నిల్వలు తగ్గితే.. ఒకట్రెండు నెలల్లో కిలో ఉల్లిపాయ రూ.100 దాటవచ్చన్న అంచనాలు మొదలయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments