Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కొనసాగుతున్న పెట్రోల్ ధర దూకుడు

Webdunia
శుక్రవారం, 29 అక్టోబరు 2021 (09:04 IST)
దేశంలో పెట్రోల్ ధరల దూకుడు కొనసాగుతుంది. ప్రతీ రోజు పెరుగుతూ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. శుక్రవారం కూడా ఈ ధరలు పెరిగాయి. పెట్రోల్, డీజల్ ధరలపై 35 పైసలు చొప్పున ఆయిల్ కంపెనీలు పెంచాయి. 
 
తాజా పెంపుతో ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.108.64కు పెరగగా డీజిల్‌ ధర 97.37కు ఎగబాకింది. ఇక, ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్‌ ధర రూ.114.47కు, డీజిల్‌ ధర రూ.105.49కు ఎగిసాయి.. కోల్‌కతాలో పెట్రోల్‌, డీజిల్‌ ధర వరుసగా రూ.109.02, రూ.100.49 చేరుకున్నాయి.
 
మరోవైపు చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.105.43కి, లీటర్‌ డీజిల్‌ ధర రూ.101.59గా ఉన్నాయి. ఇక, హైదరాబాద్‌ విషయానికి వస్తే.. పెట్రోల్‌పై 37 పైసలు, డీజిల్‌పై 38 పైసలు పెరిగింది. దీంతో హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.113కు చేరితే డీజిల్‌ ధర రూ.106.22గా పలుకుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

chiru: చిరంజీవి విశ్వంభర నుంచి ఫస్ట్ సింగిల్ రామ రామ సాంగ్ పోస్టర్ రిలీజ్

Jack review: సిద్ధు జొన్నలగడ్డ జాక్ చిత్రం ఎలావుందంటే.. జాక్ రివ్యూ

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

తర్వాతి కథనం
Show comments