Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ పెరిగిన బంగారు వెండి ధరలు

Webdunia
బుధవారం, 10 ఆగస్టు 2022 (09:34 IST)
బులియన్ మార్కెట్‌లో మళ్లీ పసిడి ధరలు భగ్గుమన్నాయి. కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన ఈ ధరలు తాజాగా మళ్లీ పెరిగాయి. బుధవారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం 22 క్యారెట్ల బంగారం ధరపై రూ.400, 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.440 చొప్పున ధర పెరిగింది. 
 
దేశీయంగా వెండి ధర రూ.59000గా ఉంది. కిలో వెండిపై రూ.1600 మేరకు పెరిగింది. కాగా, దేశంలోని ప్రధాన నగరాల్లో తెలుగు రాష్ట్రాల్లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓ సారి తెలుసుకుందాం. 
 
హైదారబాద్ నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47950గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52310గా ఉంది. 
 
విజయవాడ నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47950గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52310గా ఉంది. 
 
విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47950గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52310గా ఉంది. 
 
 
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48100గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52470గా ఉంది. 
 
దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47950గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52310గా ఉంది. 
 
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.4900గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52310గా ఉంది. 
 
కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47950గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52360గా ఉంది. 
 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments