Webdunia - Bharat's app for daily news and videos

Install App

పసిడి రేటు జిగేల్.. తగ్గిన వెండి ధర

Webdunia
బుధవారం, 22 సెప్టెంబరు 2021 (09:55 IST)
దేశంలో పసిడి ధరలు మళ్లీ పెరిగాయి. కానీ వెండి రేట్లు మాత్రం స్థిరంగా ఉన్నాయి. సోమవారం దిగొచ్చిన పసిడి రేటు ఈరోజు మాత్రం పైకి కదిలింది. నిజంగానే ఇది కొనుగోలుదార్లకు ఇది చెడువార్తే. బంగారం ధర పైకి చేరితే.. వెండి రేటు మాత్రం పడిపోయింది.
 
హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.230 పైకి కదిలింది. దీంతో బంగారం ధర రూ.47,460కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.200 పెరుగుదలతో రూ.43,500కు ఎగసింది.
 
వెండి రేటు నేలచూపులు చూసింది. ఏకంగా రూ.400 దిగొచ్చింది. దీంతో కేజీ వెండి ధర రూ.63,800కు తగ్గింది. వెండికొనే వారికి ఇది ఊరట కలిగించే అంశం. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గింది. ఔన్స్‌కు 0.16 శాతం దిగొచ్చింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1775 డాలర్లకు క్షీణించింది. వెండి రేటు కూడా పడిపోయింది. ఔన్స్‌కు 0.60 శాతం తగ్గుదలతో 22.47 డాలర్లకు క్షీణించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరద బాధితుల పట్ల మెగా డాటర్ నిహారిక కొణిదెల రూ. 5 లక్షలు ప్రకటన

భారతీయుడు 2 ఫ్లాప్ కావడం ఎంతో సంతోషంగా వుంది: రేణూ దేశాయ్

‘జెండా పై కపిరాజు’ దర్శకుడే మొదట ‘నేచురల్ స్టార్ నాని’ అనే ట్యాగ్ పెట్టారు: ఐఎండీబీ ఐకాన్స్ ఓన్లీ సెగ్మెంట్లో నాని

సినిమాల విడుదలను శాసిస్తున్న ఓటీటీ సంస్థలు : అమీర్ ఖాన్

న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద ధూం ధాం డ్యాన్సులతో ఎన్ఆర్ఐలు సందడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వచ్ఛంద రక్తదాన శిబిరాల నిర్వాహకులను సత్కరించిన తలసేమియా మరియు సికిల్ సెల్ సొసైటీ

కలబంద రసం ఉదయం పూట సేవిస్తే ఏమవుతుంది?

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయేందుకు చిట్కాలు

విడిగా విక్రయించే టీలో కల్తీ యొక్క సూచికలు

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే పాటించాల్సిన సూత్రాలు

తర్వాతి కథనం
Show comments