Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వల్పంగా పెరిగిన బంగారం - వెండి ధరలు

Webdunia
సోమవారం, 27 డిశెంబరు 2021 (11:20 IST)
అంతర్జాతీయ మార్కెట్‌లో సానుకూలంగా ఉన్నప్పటికీ భారత్‌లో మాత్రం బంగారం, వెండి ధరల్లో స్వల్ప పెరుగుదల కనిపించింది. ఈ ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉంది 
 
ఢిల్లీ, ముంబై, కోల్‌కత్తా నగరాల్లో వీటి ధరలు స్థిరంగా ఉండగా, హైదరాబాద్ నగరంలో మాత్రం కాస్త పెరిగింది. 10 గ్రాముల బంగారం ధరపై రూ.10 పెరగ్గా, కేజీ బంగారంపై రూ.100 పెరిగింది. 
 
హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,360గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రామాలు ధర రూ.49,490గా వుంది. కిలో వెండి ధర మాత్రం రూ.66,200గా వుంది. 
 
విజయవాడ నగరంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,360గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రామాలు ధర రూ.49,490గా వుంది. కిలో వెండి ధర మాత్రం రూ.66,200గా వుంది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డ్రగ్స్ కేసు : పోలీసుల అదుపులో కోలీవుడ్ హీరో శ్రీకాంత్!!

ప్రభాస్ కృష్ణుడు అయితే నేను కర్ణుడిని : విష్ణు మంచు చమక్కులు

ద‌ళ‌ప‌తి విజ‌య్ మూవీ జ‌న నాయ‌కుడు నుంచి ఫ‌స్ట్ రోర్ రిలీజ్‌

కృష్ణంరాజు డైలాగ్ కత్తందుకో జానకి ని గీతం మార్చిన మిత్ర మండలి

Anushka: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు చిత్రం ఘాటి లో ఫోక్ సాంగ్ సైలోరే రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments