Webdunia - Bharat's app for daily news and videos

Install App

పండగ పూట పసిడి ధరల దూకుడు

Webdunia
బుధవారం, 27 అక్టోబరు 2021 (08:43 IST)
దేశం వ్యాప్తంగా దీపాపడి ఫెస్టవల్ మూడ్ కొనసాగుతోంది. దీంతో అనేక మంది మహిళలు తమకు ఇష్టమైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. అయితే, ఈ ధరలు మాత్రం రోజురోజూ పెరిగిపోతున్నాయి. 
 
తాజాగా, బుధవారం లెక్కల ప్రకారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.200 పెరిగి రూ.45,200కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.220 పెరిగి రూ.49,150కి చేరింది.
 
అయితే, బంగారం ధర పెరిగితే… వెండి ధరలు మాత్రం బుధవారం కాస్త తగ్గాయి. కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ.70,200 వద్దకు చేరుకుంది. రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు ఆర్థిక నిపుణులతో పాటు.. బంగారు వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిస్థితి సంక్రాంతి వరకు కొనసాగవచ్చని పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments