Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగారానికి రెక్కలు: గ్రాముకి రూ. 25 పెరిగిన పసిడి

Webdunia
శనివారం, 23 డిశెంబరు 2023 (10:36 IST)
బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. నిన్న విజయవాడలో గ్రాము ధర రూ. 5775 వుంటే నేడు అది రూ. 5800 అయ్యింది. దీనితో 8 గ్రాముల ధర రూ. 46,400గా వుంది. నిన్నటి ధర రూ. 46,200.
 
పసిడి ధర పెరుగుదలకు కారణం... ముక్కోటి ఏకాదశి పండుగ అని అంటున్నారు. ధనుర్మాసంలో వచ్చిన మొదటి ఏకాదశి ముక్కోటి కావడంతో బంగారం డిమాండ్ పెరిగిందని చెపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments