Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగారంపై జూన్ ఒకటి నుంచి ‘హాల్ మార్క్’ తప్పనిసరి కానుంది.

Webdunia
మంగళవారం, 13 ఏప్రియల్ 2021 (21:53 IST)
కేంద్రప్రభుత్వం మంగళవారం ఈ మేరకు ప్రకటించింది. పసిడి స్వచ్ఛతను నిర్ధారించే ఈ ‘హాల్​మార్క్’ విధానాన్ని అమలు చేయాలని 2019 నవంబరులో కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో... వ్యాపారులకు ఈ ఏడాది(2021) జనవరి 15 వరకు గడువిచ్చింది.
 
కాగా... కరోనా నేపధ్యంలో వ్యాపారుల వినతి మేరకు ఈ గడువును జూన్ ఒకటి వరకు పెంచింది. ఇకపై గడువును పొడగించేది లేదని తాజాగా స్పష్టం చేసింది. కాగా... ఇప్పటివరకు 34,647 మంది వ్యాపారులు బీఐఎస్​తో రిజిస్టరయ్యారు. వచ్చే రెండు నెలల్లో ఈ సంఖ్య లక్ష దాటుతుందని అంచనా వేస్తున్నట్లు అధికారులు పేర్కొ్న్నారు. మొత్తంమీద... జూన్ ఒకటి నుంచి… 14, 18, 22 క్యారెట్ల బంగారాన్ని మాత్రమే విక్రయించేందుకు అనుమతులుంటాయని వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments