Webdunia - Bharat's app for daily news and videos

Install App

సొంతింటి కల సాకారం చేసుకోవాలా? ఇదిగోండి.. గుడ్ న్యూస్

Webdunia
గురువారం, 12 నవంబరు 2020 (19:35 IST)
సొంతింటి కల సాకారం చేసుకోవాలని భావించే వారికి గుడ్ న్యూస్. పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని ప్రకటించింది కేంద్రంలోని మోదీ సర్కారు. అంతేకాకుండా ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన స్కీమ్‌కు రూ.18,000 కోట్లు కేటాయించింది. దీంతో కొత్తగా ఇల్లు కట్టుకోవాలని భావించే వారికి ఊరట కలుగనుంది. పన్ను మినహాయింపు ప్రయోజనాలు రూ.2 కోట్లలోపు రెసిడెన్షియల్ యూనిట్లకు మాత్రమే వర్తిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 
 
సాధారణంగా సర్కిల్ రేటుకు అగ్రిమెంట్ వ్యాల్యూకు మధ్య వ్యత్యాసం 10 శాతంగా మాత్రమే ఉండాలని ఆదాయపు పన్ను శాఖ పేర్కొంటోంది. అయితే దీన్ని కేంద్రం ఇప్పు్డు 20 శాతానికి పెంచనుంది. అంతేకాకుండా ఇంటి కొనుగోలుదారులు కూడా ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 56(2)(ఎక్స్) కింద 20 శాతం వరకు రిలీఫ్ పొందొచ్చు. అలాగే నిర్మలమ్మ పీఎం గరీబ్ కల్యాణ్ రోజ్‌గర్ యోజన పథకానికి రూ.10,000 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments