Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూలై 1 నుంచి జీఎస్టీ అమలు.. స్మార్ట్ ఫోన్లు, సిమెంట్ ధరలు తగ్గుతాయట..

జీఎస్టీని అమలు చేయడంతో స్మార్ట్ ఫోన్ల ధరలు తగ్గుముఖం పట్టనున్నాయి. వస్తు సేవల పన్ను (జీఎస్టీ)ని అమలు చేయడంతో స్మార్ట్ ఫోన్లతో పాటు వైద్య పరికరాలు, సిమెంట్ ధరలు కూడా తగ్గుతాయని కేంద్రం ప్రకటించింది. దే

Webdunia
మంగళవారం, 23 మే 2017 (09:17 IST)
జీఎస్టీని అమలు చేయడంతో స్మార్ట్ ఫోన్ల ధరలు తగ్గుముఖం పట్టనున్నాయి. వస్తు సేవల పన్ను (జీఎస్టీ)ని అమలు చేయడంతో స్మార్ట్ ఫోన్లతో పాటు వైద్య పరికరాలు, సిమెంట్ ధరలు కూడా తగ్గుతాయని కేంద్రం ప్రకటించింది. దేశవ్యాప్తంగా జూలై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్లపై సగటున 13.5 శాతం పన్ను ఉండగా, జీఎస్టీ అమలైతే 12 శాతమే వసూలు చేస్తారని ఆర్థిక శాఖ వెల్లడించింది. 
 
అంతేగాకుండా.. జీఎస్టీ అమలుతో వైద్య పరికరాలపై ప్రస్తుతమున్న 13 శాతం పన్నును 12 శాతంగా నిర్ణయించినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. అలాగే సిమెంట్‌పై  31శాతం ఉన్న పన్నును 28 శాతానికి తగ్గించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇదేవిధంగా బయో కెమికల్‌, ఆయుర్వేదం, యునానీ, సిద్ధ, హోమియోపతి విధానంలో వాడే ముడిపదార్థాలపై జీఎస్టీని 12 శాతానికి తగ్గించాలని నిర్ణయించారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments