Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీ బిరుపాక్ష మిశ్రా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరణ

Webdunia
మంగళవారం, 14 ఏప్రియల్ 2020 (14:18 IST)
ముంబై: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా శ్రీ బిరుపాక్ష మిశ్రా గారు బాధ్యతలు స్వీకరించారు. దీనికి ముందు శ్రీ బిరుపాక్ష మిశ్రా కార్పొరేషన్ బ్యాంక్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేశారు.
 
శ్రీ బిరుపాక్ష మిశ్రా, ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకర్స్ (సిఐఐఐబి) యొక్క సర్టిఫైడ్ అసోసియేట్. ఈయన 1984 సంవత్సరంలో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా తన బ్యాంకింగ్ వృత్తిని ప్రారంభించారు మరియు శాఖలు, ప్రాంతీయ కార్యాలయాలు మరియు కార్పొరేట్ కార్యాలయంలో వివిధ పరిపాలనా మరియు క్రియాత్మక సామర్థ్యాలలో 35 సంవత్సరాలకు పైగా అపార అనుభవం కలిగి ఉన్నారు.
 
ఈయన దేశంలోని వివిధ ప్రాంతాల్లో పనిచేశారు. బ్యాంక్ యొక్క క్రెడిట్ మరియు క్రెడిట్ మానిటరింగ్ పోర్ట్‌ఫోలియోను నిర్వహించారు. అలాగే బ్యాంక్ యొక్క ఐటి విభాగానికి నాయకత్వం వహించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga vamsi: వాయుపుత్ర: కేవలం సినిమా కాదు, ఒక పవిత్ర దృశ్యం : చందూ మొండేటి

Sreeleela: నిరాశగా వుంటే ధైర్యం కోసం ఇలా చేయడంటూ శ్రీలీల సూక్తులు

Sharwanand: ఇది నా విజన్. ఇది నా బాధ్యత. ఇదే OMI అంటూ కొత్త గా మారిన శర్వానంద్

Yukthi Tareja : K-ర్యాంప్ నుంచి కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా పై లవ్ మెలొడీ సాంగ్

Allu Arjun: అల్లు అర్జున్ సినిమా కోసం రెక్కీ చేస్తున్న దర్శకుడు అట్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టొమాటో సూప్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మీరు మద్యం సేవిస్తున్నారా? అయితే, ఈ ఫుడ్ తీసుకోవద్దు

ఫిలడెల్ఫియా నాట్స్ అక్షయపాత్ర ఆధ్వర్యంలో గణేశ్ మహా ప్రసాదం

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

తర్వాతి కథనం
Show comments