Webdunia - Bharat's app for daily news and videos

Install App

వినియోగదారులకు ఎస్.బి.ఐ షాక్... ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి...

వరుణ్
బుధవారం, 27 మార్చి 2024 (15:21 IST)
తమ బ్యాంకు ఖాతాదారులకు భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్.బి.ఐ) షాకిచ్చింది. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభరోజైన ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి డెబిట్ కార్డు చార్జీలను పెంచనున్నట్టు ప్రకటించింది. ఈ పెంచిన చార్జీల వివరాలను పరిశీలిస్తే, డెబిట్ కార్డు కలిగిన ప్రతి ఖాతాదారుడి నుంచి గరిష్టంగా రూ.75 (జీఎస్టీ అదనం) వరకు పెంచింది. కొత్త చార్జీలు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. 
 
ఎస్.బి.ఐ వెబ్‌సైట్‌లో పేర్కొన్న వివరాల మేరకు ప్రస్తుతం క్లాసిక్, గ్లోబల్, కాంటాక్ట్‌లెస్ డెబిట్ కార్డులపై బ్యాంకు రూ.125 (జీఎస్టీ అదనం) వసూలు చేస్తుంది. దీన్ని రూ.200 వరకు పెంచేసింది. యువ, గోల్డ్, కాంబో కార్డులపై ఇపుడు రూ.175 మేరకు చార్జీ వసూలు చేస్తుండగా, దాన్ని కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి దీన్ని రూ.250కి పెంచింది. అలాగే ప్లాటినం డెబిట్ కార్డు చార్జీని రూ.250 నుంచి రూ.325కు పెంచింది. ఫ్రెడ్, ప్రీమియర్ బిజినెస్ కార్డుపై రూ.350 వార్షిక నిర్వహణ చార్జీలను వసూలు చేస్తుండగా, దాన్ని ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి రూ.425కు పెంచింది. ఈ కొత్త చార్జీలన్నింటికీ జీఎస్టీ పన్ను అదనం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'విశ్వంభర' చిత్రం ఆలస్యాని కారణం సముచితమే : చిరంజీవి

పరారీలో ఫెడరేషన్ నాయకుడు - నిర్మాతల మండలి మీటింగ్ కు గైర్హాజరు ?

Dimple Hayathi: తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దు కథతో శర్వానంద్, డింపుల్ హయతి చిత్రం బోగీ

Rajiv Kanakala: రూపాయి ఎక్కువ తీసుకున్నా నా విలువ పడిపోతుంది :రాజీవ్ కనకాల

Siddu: కన్యా కుమారి ట్రైలర్ లో హిట్ వైబ్ కనిపించింది : సిద్దు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments