Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేవైఎసీ పేరుతో మోసం : ఎస్.బి.ఐ ఖాతాదారులకు అలెర్ట్ వార్నింగ్

Webdunia
ఆదివారం, 6 మార్చి 2022 (12:24 IST)
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థగా ఉన్న భారతీయ స్టేట్ బ్యాంకు తన ఖాతాదారులకు ఓ హెచ్చరిక చేసింది. కేవైసీ అప్‌డేట్ పేరుతో సైబర్ నేరగాళ్లు మోసానికి పాల్పడుతున్నారని, అందువల్ల ఖాతాదారులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా ఎంబెడెడ్ లింక్‌లపై క్లిక్ చేయొద్దని తమ బ్యాంకు చెందిన 40 కోట్ల మంది ఖాతాదారులకు హెచ్చరించింది. 
 
రిజిస్టర్ మొబైల్ నంబర్లకు ఎస్ఎంఎస్ రూపంలో వచ్చే లింక్‌లపై ఎట్టిపరిస్థితుల్లోనూ క్లిక్ చేయొద్దని కోరింది. పొరపాటున లింక్‌పై క్లిక్ చేస్తే బ్యాంకు బ్యాలెన్స్ జీరోగా మారిపోవచ్చని తెలిపింది. ఎస్.బి.ఐ పేరుతో ఏదైనా సందేశం వచ్చినపుడు, అది సరైనదా కాదా అని బ్యాంక్ షార్ట్ కోడ్‌ను తనిఖీ చేయాలని సూచించింది. 
 
ప్రధానంగా ఎంబెడెడ్ లింక్‌పై ఎస్ఎంఎస్ ద్వారా కేవైసీనిసి అప్‌డేట్ చేయమని తమ కస్టమర్లను ఎపుడూ అడగమని బ్యాంకు హెచ్చరించింది. దేశంలో డిజిటిల్ లావాదేవీలు పెరగడంతో ఆన్‌లైన్ మోసాలకు పాల్పడే వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోతుందని పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments