Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉక్రెయిన్- రష్యా పరిణామాలు.. నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

Webdunia
సోమవారం, 7 మార్చి 2022 (10:58 IST)
ఉక్రెయిన్- రష్యా పరిణామాలు మరింత ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో  దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం భారీ నష్టాలో ప్రారంభమయ్యాయి. చమురు బ్యారెల్ ధర 130 డాలర్లకు చేరింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణ భయాలు అలముకున్నాయి. 
 
రష్యా ఇప్పటి వరకు కఠిన ఆంక్షల ప్రయోగించిన పాశ్చాత్య దేశాలు.. తాజాగా ఆ దేశం నుంచి దిగుమతి అవుతున్న చమురును ఆంక్షల పరిధిలోకి తెచ్చే యోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పరిణామాల మధ్య నేడు సూచీలు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. 
 
ఈ పరిస్థితులు అంతర్జాతీయ మార్కెట్లను సైతం తీవ్ర కలవరానికి గురిచేస్తున్నాయి. ఈ పరిణామాల మధ్య ఉదయం 10.33 గంటల సమయంలో సెన్సెక్స్ 1,730 పాయింట్ల నష్టంతో 52,603 వద్ద, నిఫ్టీ 487 పాయింట్లు నష్టపోయి, 15,758  వద్ద ట్రేడవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments