Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రజల చిల్లర కష్టాలు తీరనున్నాయి.. ఆగస్టు 15లోపే రూ.200 నోట్లు?

ప్రజల చిల్లర కష్టాలను తొలగించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.200ల నోట్లను విడుదల చేయనుంది. గత ఏడాది రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసి వాటి స్థానంలో రూ.500 రూ.2000 కొత్త నోట్లను ఆర్బీఐ విడుదల చేస

Webdunia
శుక్రవారం, 28 జులై 2017 (17:17 IST)
ప్రజల చిల్లర కష్టాలను తొలగించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.200ల నోట్లను విడుదల చేయనుంది. గత ఏడాది రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసి వాటి స్థానంలో రూ.500 రూ.2000 కొత్త నోట్లను ఆర్బీఐ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రూ.2వేల నోటుతో చిల్లర కష్టాలు పెరిగిపోవడం గమనించిన ఆర్బీఐ.. చిన్న నోటు రూ.200లను స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా విడుదల చేయనున్నట్లు సమాచారం.
 
జూన్ నుంచే రెండు వందల రూపాయల నోట్ల ముద్రణ ప్రారంభమైందని, 21 రోజుల పాటు ఈ నోట్లను ముద్రించినట్లు ఆర్బీఐ ఉన్నతాధికారులు తెలిపారు. దీంతో ఆగస్టు 15వ తేదీ లోపే రెండొందల కొత్త కరెన్సీ నోట్లను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రక్రియ తుదిదశలో ఉందని ఆర్బీఐ వెల్లడించింది. మరోవైపు రిజర్వ్ బ్యాంకు ఇప్పటికే రూ.2 వేల నోటు ముద్రణను తాత్కాలికంగా ఆపివేసినట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments