Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిలయన్స్ జియో సరికొత్త రీచార్జ్ ప్లాన్స్‌

ఠాగూర్
సోమవారం, 12 మే 2025 (14:24 IST)
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆదేశాల మేరకు రిలయన్స్ జియో సరికొత్తగా మరో రెండు రీచార్జ్ ప్లాన్లను తీసుకొచ్చింది. కేవలం ఫోన్ కాలింగ్, ఎస్ఎంఎస్‌లు ఉపయోగిస్తూ డేటా అవసరం లేని యూజర్లను దృష్టిలో ఉంచుకుని ఈ ప్లాన్లను తీసుకొచ్చింది. ఈ రెండు ప్లాన్లలో ఒకటి రూ.458 విలుతో 84 రోజుల కాలపరిమితి ఉండేలా తెచ్చింది. అలాగే, రూ.1958 ధరతో 365 రోజుల కాలపరిమితితో తీసుకొచ్చింది. 
 
జియో కొత్తగా రూ.458 ప్లాన్ 84 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులకు అపరిమిత కాలింగ్ 1000 ఉచిత ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. దేశ వ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌లోనైనా అపరిమిత కాల్స్, ఉచిత రోమింగ్ సౌకర్యం ఉంటుంది. దాంతో పాటు యూజర్లు జియో సినిమా, జియో టీవీ వంటి యాప్‌లను కూడా ఉచితంగా యాక్సెస్ చేసుకోవచ్చు. 
 
రూ.1958తో తీసుకొచ్చిన ప్రీపెయిడ్ ప్లాన్ 365 రోజుల దీర్ఘకాలిక చెల్లుబాటుతో వస్తుంది. ఈ ప్లాన్‌ల యూజర్లు దేశంలో అంతటా ఏ నెట్‌వర్క్‌లోనైనా అపరిమత కాలింగ్ ప్రయోజనాలను పొందుతారు. అలాగే 3600 ఉచిత ఎస్ఎంఎస్‌లు, ఉచిత జాతీయ రోమింగ్ సౌకర్యం ఉంటుంది. దీంతో పాటు జియో సినిమా, జియో టీవీ వంటి యాప్‌లను ఉచిత్ యాక్సెస్ లభిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

'కాంటా లగా' ఫేమ్ షఫాలీ జరివాలా హఠాన్మరణం

రెండోసారి తల్లి అయిన గోవా బ్యూటీ...

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments