Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్లాన్స్‌లో జియో సంస్థ రూ.1500 కోట్ల పెట్టుబడి

Webdunia
మంగళవారం, 15 ఫిబ్రవరి 2022 (11:52 IST)
ప్రముఖ డిజిటల్ కంటెంట్ సంస్థ, ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత గ్లాన్స్‌లో జియో సంస్థ రూ.1500 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. బెంగుళూరు కేంద్రంగా పనిచేసే "inmobi"కి చెందిన డిజిటల్ AI ప్లాట్‌ఫామ్ ఈ "గ్లాన్స్".  ఎఐ ఆధారంగా పనిచేసే గ్లాన్స్ స్మార్ట్ ఫోన్ స్క్రీన్ లాక్‌లో ఉన్నా సరే.. లైవ్ కంటెంట్‌ను వీక్షించవచ్చు. 
 
లాక్ స్క్రీన్ లైవ్ కంటెంట్, ఈ-కామర్స్, మొబైల్ యాడ్స్‌లలో గ్లాన్స్‌కు అత్యధిక మార్కెట్ వాటా ఉంది. భారత్‌లో అమ్ముడయ్యే 60 శాతం ఫోన్ లలో డిఫాల్ట్‌గా "గ్లాన్స్" ఇన్స్టాల్ చేసి ఉంటుంది. శాంసంగ్, షావోమి, వివో, ఒప్పో, రియల్‌మీ వంటి ఫోన్‌లలో లాక్ స్క్రీన్‌ను పక్కకు జరపడంతో గ్లాన్స్‌ను వీక్షించవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments