Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసియాలోనే అతిపెద్ద ఆటో ఎక్స్ పో.. జియో నుంచి కనెక్టెడ్ వెహికల్స్ ప్రదర్శన

Webdunia
శనివారం, 8 ఫిబ్రవరి 2020 (17:24 IST)
ఆసియాలోనే అతిపెద్ద ఆటోమొబైల్ ఎగ్జిబిషన్ ఆటో ఎక్స్‌పో ప్రతీ రెండేళ్లకోసారి జరుగుతుంది. 'ఎక్స్‌ప్లోర్ ద వాల్డ్ ఆఫ్ మొబిలిటీ' థీమ్‌తో ఈసారి ఆటో ఎక్స్‌పో 2020 ఈవెంట్‌ న్యూ ఢిల్లీలోని గ్రేటర్ నోయిడాలో జరుగుతోంది. 2,35,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో జరుగుతున్న అతిపెద్ద ఎగ్జిబిషన్ ఇదే.
 
ఫిబ్రవరి 8 నుంచి 12 వరకు జరిగే ఈ ఎగ్జిబిషన్‌‌లో రిలయన్స్ జియో కనెక్టెడ్ వెహికిల్ సొల్యూషన్‌ను ప్రదర్శించనుంది. యూజర్లు తమ వెహికల్ ఫెర్ఫమెన్స్‌తో పాటు ఇతర అంశాలను పరిశీలించేందుకు టెక్నాలజీని జియో నవీ ముంబై క్యాంపస్‌లో అభివృద్ధి చేస్తోంది.

ఇదిలా ఉంటే.. టెలికామ్ రంగంలో సంచలనం అయిన రిలయెన్స్ జియోకు హార్ట్‌ఫుల్‌నెస్ ఇనిస్టిట్యూట్ నుంచి 'ది హార్ట్‌ఫుల్‌నెస్ ఆర్గనైజేషన్ అవార్డు' లభించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments