చివరి సమీక్షకు సిద్ధమవుతున్న ఆర్బీఐ - కీలక వడ్డీ రేట్లు పెంపు?

Webdunia
సోమవారం, 7 ఫిబ్రవరి 2022 (09:16 IST)
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను చివరి సమీక్షా సమావేశానికి భారత రిజర్వు బ్యాంకు ద్రవ్య పరపతి విధాన మండలి (ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ) సిద్ధమవుతుంది. మంగళవారం నుంచి ఈ నెల 10వ తేదీ నుంచి మూడు రోజుల పాటు ఈ సమీక్షను నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో వడ్డీ రేట్లపై చర్చ మొదలైంది. 
 
ఈ సమీక్షలో వడ్డీ రేట్లను పెంచేలా నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా, కీలక వడ్డీ రేట్లను పావు శాతం మేరకు పెంచవచ్చని బ్రిటీష్ బ్రోకరేజ్ సంస్థ బార్‌క్లేస్ అంచనా వేసింది. రివర్స్ రెపో రేటును 0.20 నుంచి 0.25 శాతం మేరకు పెంచే అవకాశం ఉందని బార్‌క్లేస్ తెలిపింది. 
 
కాగా, ప్రస్తుతం రివర్స్ రెపో రేటు 3.35 శాతంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఊహించని విధంగా సమీకరణ పరిమాణాన్ని యూనియన్ బడ్జెట్ 2022-23లో పెంచినందుకు ఇది పాలసీ సాధారణీకరణ దిశగా ఆర్బీై సంకేతాలు ఇస్తున్నట్టుగా విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

Bhagyashree Borse: అరుంధతి వంటి క్యారెక్టర్స్ చాలా ఇష్టం : భాగ్యశ్రీ బోర్సే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments