Webdunia - Bharat's app for daily news and videos

Install App

చివరి సమీక్షకు సిద్ధమవుతున్న ఆర్బీఐ - కీలక వడ్డీ రేట్లు పెంపు?

Webdunia
సోమవారం, 7 ఫిబ్రవరి 2022 (09:16 IST)
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను చివరి సమీక్షా సమావేశానికి భారత రిజర్వు బ్యాంకు ద్రవ్య పరపతి విధాన మండలి (ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ) సిద్ధమవుతుంది. మంగళవారం నుంచి ఈ నెల 10వ తేదీ నుంచి మూడు రోజుల పాటు ఈ సమీక్షను నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో వడ్డీ రేట్లపై చర్చ మొదలైంది. 
 
ఈ సమీక్షలో వడ్డీ రేట్లను పెంచేలా నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా, కీలక వడ్డీ రేట్లను పావు శాతం మేరకు పెంచవచ్చని బ్రిటీష్ బ్రోకరేజ్ సంస్థ బార్‌క్లేస్ అంచనా వేసింది. రివర్స్ రెపో రేటును 0.20 నుంచి 0.25 శాతం మేరకు పెంచే అవకాశం ఉందని బార్‌క్లేస్ తెలిపింది. 
 
కాగా, ప్రస్తుతం రివర్స్ రెపో రేటు 3.35 శాతంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఊహించని విధంగా సమీకరణ పరిమాణాన్ని యూనియన్ బడ్జెట్ 2022-23లో పెంచినందుకు ఇది పాలసీ సాధారణీకరణ దిశగా ఆర్బీై సంకేతాలు ఇస్తున్నట్టుగా విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: సమంత కూ సినిమా కష్టాలు - రక్త్ బ్రహ్మాండ్ వెబ్ సిరీస్‌ హుష్ కాకీ

Mohanbabu: కన్నప్ప షూటింగ్ న్యూజిలాండ్ లోనే ఎందుకు చేశారో తెలుసా

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments