Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్వరలోనే దేశంలో డిజిటల్ కరెన్సీ : ఆర్బీఐ సన్నాహాలు

Webdunia
శుక్రవారం, 27 మే 2022 (19:07 IST)
భారత రిజర్వు బ్యాంకు కీలక నిర్ణయాలు తీసుకుని వాటిని అమలుచేసే దిశగా అడుగులు వేస్తుంది. శుక్రవారం ఆర్బీఐ వార్షిక నివేదికలో కీలక అంశాన్ని ప్రస్తావించింది. దేశంలో డిజిటల్ కరెన్సీ తీసుకొచ్చేందుకు సన్నద్ధమవుతుంది. ఈ కరెన్సీని సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ(సీబీడీసీ)గా పేర్కొంటున్నారు. అయితే, దేశంలో డిజిటల్ కరెన్సీని దశలవారీగా ప్రవేశపెట్టాలని భావిస్తుంది. 
 
నిజానికి ఈ తరహా కరెన్సీని తీసుకునిరావాలని ఆర్బీఐ ఎప్పటి నుంచో భావిస్తుంది. పైలెట్ ప్రాజెక్టు కింద డిజిటల్ కరెన్సీ అమలు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది. డిజిటల్ కరెన్సీ కాన్సెప్టుని బలపరిచే అంశాల నిర్ధారణ, పైలట్ ప్రాజెక్టుల్లో వచ్చే ఫలితాలు, కరెన్సీ అమలు ఇలా దశల వారీగా తీసుకొస్తామి సెంట్రల్ బ్యాంకు తెలిపింది. 
 
అయితే, అన్ని అంశాలపై సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తర్వాతే డిజిటల్ కరెన్సీని ప్రవేశపెడుతామని తెలిపింది. మరోవైపు, దేశంలో డిజిటల్ కరెన్సీని ప్రవేశపెట్టే అంశాన్ని 2022-23 కేంద్ర వార్షిక బడ్జెట్‌లో ప్రస్తావించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments