Webdunia - Bharat's app for daily news and videos

Install App

వడ్డీ రేట్లను యధాతథంగా ఉంచిన ఆర్బీఐ : బ్యాంకుల తీరు మారలేదు

Webdunia
మంగళవారం, 4 ఆగస్టు 2015 (15:46 IST)
భారత రిజర్వు బ్యాంకు మంగళవారం మధ్యంతర ద్రవ్యపరపతిపై సమీక్ష నిర్వహించింది. ఇందులోభాగంగా కీలక వడ్డీ రేట్లను యధాతథంగా ఉంచగా, నగదు నిల్వల నిష్పత్తి 4 శాతంలో కూడా ఎలాంటి మార్పులు చేయలేదని ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ వెల్లడించారు. 
 
ముఖ్యంగా రెపోరేటు 7.25, రివర్స్ రెపోరేటును యధాతథంగా ఉంచినట్టు తెలిపారు. ఆర్థిక స్థిరత్వం, పురోగతి ప్రక్రియ కొనసాగుతోందని, అయితే ద్రవ్యోల్బణం మాత్రం తమకు ఆందోళన కలిగించే అంశమన్నారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక ప్రగతి 7.6 శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు రఘురాం రాజన్ చెప్పారు. 
 
ఇకపోతే ఈ యేడాది జనవరి నుంచి ఇప్పటివరకు వడ్డీ రేట్లను 0.75 శాతం తగ్గించగా, బ్యాంకులు మాత్రం తమ ఖాతాదారులకు కేవలం 0.3 శాతం మాత్రమే తగ్గించాయని ఆయన చెప్పుకొచ్చారు. ఈ చర్య ప్రభుత్వం బ్యాంకులకు ఇచ్చే అదనపు మూలధనం వృద్ధికి దోహదం చేస్తుందన్నారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments