Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త వంద రూపాయల నోటుతో నకిలీ కరెన్సీకి చెక్: ఆర్బీఐ

Webdunia
మంగళవారం, 30 జూన్ 2015 (16:32 IST)
నకిలీ కరెన్సీకి చెక్ పెట్టే దిశగా రిజర్వ్ బ్యాంకు కొత్త వంద రూపాయల నోటును ప్రవేశపెట్టింది. భారతీయ కరెన్సీకి మరిన్ని భద్రతాంశాలు జోడించింది. నకిలీ కరెన్సీల సంఖ్య పెరిగిపోతుండటంతో ఆర్బీబి కొత్త కరెన్సీని వాడుకలోకి తీసుకురానుంది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ నేడు కొత్త వంద రూపాయల నోటును విడుదల చేసింది. ఈ నోటులో ఎరుపు రంగులో ఉండే అంకెల్లో మార్పులు చేసింది. 
 
అలాగే జాతిపిత గాంధీజీ తలపై, నాలుగు సింహాల బొమ్మ ప్రక్కన ఉండే ఈ అంకెల పరిమాణంలో మార్పులు చేసింది. ఇవి చిన్న అంకెలుగా ప్రారంభమై పెద్దగా మారుతాయి. తాజా మార్పులతో నకీలీలకు బ్రేక్ పడుతుందని ఆర్‌బీఐ భావిస్తోంది. పాత నోట్లలో ఈ అంకెల పరిమాణం సమానంగా ఉంటుంది. కొత్త వాటిలో మార్పులు ఉంటాయని ఆర్బీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments