Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్యాంకు వడ్డీ రేట్లలో మార్పులు లేవు : ఆర్.బి.ఐ

Webdunia
మంగళవారం, 30 సెప్టెంబరు 2014 (18:38 IST)
భారత రిజర్వు బ్యాంకు ద్రవ్య పరపతి విధాన సమీక్షను మంగళవారం చేపట్టింది. ఇందులో బ్యాంకుల వడ్డీరేట్లను యధాతథంగా ఉంచాలని ఆర్.బి.ఐ నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆర్‌బీఐ (రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా) గవర్నర్‌ రఘురాం రాజన్‌ వెల్లడించారు. అలాగే, రెపో రేటును 8 శాతం వద్ద యధాతథంగా ఉంచినట్టు చెప్పారు. 
 
ఇదే అంశంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వడ్డీ రేట్లకు ఎలాంటి మార్పు చేయలేదని అన్నారు. అయితే ద్రవ్యోల్బణం పెరుగుతుందని ఆయన తెలిపారు. దాన్ని అదుపు చేసే చర్యలు చేపట్టామన్నారు. 2016 జనవరి నాటికి 6 శాతానికి చేరుకోవచ్చునని అంచనా వేస్తున్నట్లు రాఘురాం తెలిపారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు