Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్బీఐ ద్రవ్యపరపతి విధానం : కీలక వడ్డీలు యధాతథం

Webdunia
శుక్రవారం, 4 జూన్ 2021 (13:36 IST)
కరోనా కష్టకాలంలో భారతీయ రిజర్వు బ్యాంకు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి  రెండు నెల‌ల‌కు ఒక‌సారి నిర్వ‌హించే ద్ర‌వ్య‌ప‌ర‌ప‌తి విధాన స‌మీక్ష‌లో కీల‌క వ‌డ్డీ రేట్ల‌ను అలాగే ఉంచింది. 
 
దీంతో రెపో రేటు 4 శాతంగా, రివ‌ర్స్ రెపో రేటు 3.35 శాతంగా కొన‌సాగ‌నున్న‌ట్లు ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంతదాస్ శుక్ర‌వారం ప్ర‌క‌టించారు. ఇక మార్జిన‌ల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు, బ్యాంకు రేట్లు కూడా 4.25 శాతంగా కొన‌సాగ‌నున్నాయి. 
 
మ‌రోవైపు 2022 ఆర్థిక సంవ‌త్స‌రానికిగాను జీడీపీ వృద్ధి రేటు అంచ‌నాను 9.5 శాతానికి త‌గ్గించింది. గ‌తంలో ఇది 10.5 శాతంగా ఉంటుంది ఆర్బీఐ అంచ‌నా వేసింది. ఇక తొలి త్రైమాసికం జీడీపీ వృద్ధి రేటును గ‌తంలో 26.2 శాతంగా అంచ‌నా వేసినా.. తాజాగా దానిని 18.5 శాతానికి త‌గ్గించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments