Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్బీఐ వద్ద రూ.2 వేల నోట్లు ఎన్ని ఉన్నాయో తెలుసా?

ఠాగూర్
సోమవారం, 2 జూన్ 2025 (19:19 IST)
దేశంలో చెలామణిలో ఉన్న రూ.2 వేల నోట్లను భారత రిజర్వు బ్యాంకు ఉపసంహరించుకుంది. ఈ నోట్లలో పూర్తి స్థాయిలో ఆర్బీఐకు చేరలేదు. ఆర్థిక వ్యవస్థలో ఇప్పటికీ వేల కోట్ల రూపాయల విలువైన రూ.2 వేల కరెన్సీ నోట్లు ఉన్నాయని ఆర్బీఐ తాజాగా వెల్లడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు గత 2023 మే 19వ తేదీన ఈ నోట్ల ఉపసంహరణ ప్రకటన వెలువడిన విషయం తెల్సిందే. ఈ నోట్లను మార్చుకునేందుకు బ్యాంకులతో పాటు పోస్టాఫీసుల్లో కూడా మార్చుకునే వెసులుబాటు కల్పించింది. 
 
ఇదిలావుండగా, ఆర్బీఐ తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2025 మే 31వ తేదీ నాటికి రూ.6,181 కోట్ల విలువైన రూ.2 వేల నోట్లు ప్రజల వద్ద ఉన్నాయని తేలింది. 2023 మే 19వ తేదీ నాటికి రూ.2 వేల నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్టు ఆర్బీఐ ప్రకటించిన విషయం తెల్సిందే. ఆ నాటికి చలామణిలో ఉన్న రూ.2 వేల నోట్లలో ఇప్పటికే 98.26 శాతం తమ వద్దకు తిరిగి వచ్చాయని ఆర్బీఐ తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ తుఫాను : రజనీకాంత్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments