Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ నోటు చిరిగిందా.. నిడివిని బట్టే మార్పిడి విలువ

Webdunia
శుక్రవారం, 21 డిశెంబరు 2018 (12:13 IST)
సాధారణంగా దేశంలో ఉన్న చెలామణిలో ఉన్న కరెన్సీ నోట్లు చిరిగిన పక్షంలో ఆ నోటును ఏదేని ఖాతా కగిలిన బ్యాంకుకు తీసుకెళ్లి మార్చుకునే వెసులుబాటు ఉంది. అయితే, కొత్తగా ప్రవేశపెట్టిన రూ.200, రూ.2000 వేల నోట్ల విషయంలో మాత్రం భారత రిజర్వు బ్యాంకు సరికొత్త నింబంధనను ప్రవేశపెట్టింది. చిరిగిన నిడివిని బట్టి నోటు మార్పిడి విలువ ఉంటుందని పేర్కొంది. 
 
తాజా నిబంధన ప్రకారం రూ.200 నోటు చిరిగిన నిడివి 39 చదరపు సెంటీమీటర్లున్నట్టయితే పూర్తి మార్పిడి విలువ పొందవచ్చు. రూ.2,000 నోటు 44 చదరపు సెంటీమీటర్ల లోపు చిరిగినప్పుడే పూర్తి మారకం విలువ ఉంటుంది. చిరిగిన కొత్త నోట్లు మార్పిడి చేసేందుకు బ్యాంకులు తిరస్కరిస్తున్న నేపథ్యంలో ఆర్‌బీఐ ఈ తాజా నిబంధన ప్రకటించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

కర్నాటక సీఎం సిద్ధూతో చెర్రీ సమావేశం.. ఫోటోలు వైరల్

నేటి ట్రెండ్ కు తగ్గట్టు కంటెంట్ సినిమాలు రావాలి : డా: రాజేంద్ర ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments