క్రెడిట్‌ కార్డులకు కూడా యూపీఐ ఫ్లాట్‌ఫామ్స్

Webdunia
గురువారం, 9 జూన్ 2022 (13:27 IST)
డెబిట్‌ కార్డును మాత్రమే యూపీఐ ప్లాట్‌ఫామ్స్‌ (ఫోన్‌పే, పేటీఎం, గూగుల్ పే వంటివి) కు యాడ్ చేసుకోవడానికి వీలుండేది. తాజా ఎంపీసీ మీటింగ్‌లో క్రెడిట్‌ కార్డులను కూడా యూపీఐ ప్లాట్‌ఫామ్స్‌కు యాడ్ చేసుకోవడానికి ఆర్‌బీఐ అనుమతిచ్చింది. 
 
ఈ నిర్ణయంతో డిజిటల్ పేమెంట్స్ మరింతగా పెరుగుతాయని రిజర్వ్ బ్యాంక్ అంచనావేస్తోంది. మొదట నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఇష్యూ చేసే రూపే క్రెడిట్‌ కార్డులతో ఈ ఫెసిలిటీని స్టార్ట్ చేయనున్నారు. 
 
దీంతో పాటు డెబిట్ కార్డులు లేదా క్రెడిట్ కార్డులు, ఇతర ప్రీపెయిడ్‌ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్‌ (పీపీఐ) ల ద్వారా జరిగే రికరింగ్‌ ట్రాన్సాక్షన్లపై ఈ-మేండెట్‌ను ప్రస్తుతం ఉన్న రూ. 5 వేల నుంచి రూ. 15 వేలకు పెంచారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పవన్ కళ్యాణ్ "ఓజీ"

నాకేం కాలేదు.. అంతా బాగానే వుంది... మా కారుకు దెబ్బ తగిలింది : విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ కారు ప్రమాదం.. హీరో సురక్షితం

Balakrishna: చిరంజీవి, బాలక్రిష్ణ సినిమాలు ఆగిపోవడానికి వారే కారకులా!

Naga Shaurya: మాస్ హీరోగా నిలబడేందుకు కష్టపడుతున్న నాగ శౌర్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments