Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైల్వే కోసమే ఈ బడ్జెట్, మహిళల భద్రతకే ప్రాధాన్యం!: మంత్రి సురేశ్ ప్రభు

Webdunia
గురువారం, 26 ఫిబ్రవరి 2015 (16:09 IST)
రైల్వే కోసమే.. రైల్వే కోసమేనన్న సూత్రం ఆధారంగానే రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టామని మంత్రి సురేశ్ ప్రభు అన్నారు. మహిళల రక్షణకు బోగీల్లో సీసీ కెమెరాలు, ఫోన్ సౌకర్యం, వృద్ధులు, వికలాంగుల కోసం స్టేషన్లలో లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు ఏర్పాటు చేయబోతున్నట్లు సురేశ్ వెల్లడించారు. 
 
రైతుల సౌకర్యం కోసం కొన్ని చర్యలు తీసుకున్నామని చెప్పిన మంత్రి ఉద్యోగాల కల్పనకు బడ్జెట్‌లో చోటు కల్పించామన్నారు. ప్రయాణికుడికి మెరుగైన సౌకర్యం కల్పించే ప్రయత్నం చేశామని, రైళ్లలో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చామని సురేశ్ ప్రభు పేర్కొన్నారు. ముఖ్యంగా రైళ్లలో మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు.

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments