Webdunia - Bharat's app for daily news and videos

Install App

జన్‌ధన్ ఖాతాల్లోకి మరోమారు రూ.500 నగదు జమ

Webdunia
బుధవారం, 3 జూన్ 2020 (21:31 IST)
కరోనా వైరస్ కారణంగా దేశం యావత్తూ లాక్డౌన్‌లోకి వెళ్లింది. ఈ లాక్డౌన్ కారణంగా చాలా మంది ఆర్థికంగా దెబ్బతిన్నారు. అలాంటి వారిని ఆదుకునే చర్యల్లో భాగంగా, కేంద్రం పలు ఉద్దీపన ప్యాకేజీలను ప్రకటిస్తూ వస్తోంది. ఈ కోవలోనే ఆర్థికంగా నష్టపోయిన మహిళలకు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. 
 
ఈ పథకం కింద ఇప్పటికే రెండు విడతల్లో రూ.500 చొప్పున జన్‍‌ధన్ ఖాతాల్లో నగదును జమ చేసింది. ఇపుడు మూడో విడతగా నగదును జమ చేయనున్నట్టు తీపికబురు చెప్పింది.
 
ఈ విడతలో కూడా ఈ ఖాతాలు ఉన్న మహిళల అకౌంట్లలోకి రూ.500 జమ కానున్నాయి. జూన్ 5వ తేదీ నుంచి 10 వరకు డబ్బు జమ అవుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రజలను ఆర్థికంగా ఆదుకోవడానికి చివరి విడత డబ్బును జమ చేస్తున్నట్టు తెలిపింది. 
 
కాగా, ఇప్పటికే లాక్డౌన్ వల్ల నష్టపోయిన రంగాలను ఆదుకునేందుకు వీలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రూ.1.20 లక్షల కోట్లతో ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించింది. ఈ నిధులతో అన్ని రంగాలను ఆదుకునేలా ప్రణాళికలను రూపొందించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: దుబాయ్‌లో రాజ్ నిడిమోరుతో హాలీడేస్ ఎంజాయ్ చేసిన సమంత?

OG: ఓజీ షూటింగ్ లో సరదాగా గడిపిన పవన్ కళ్యాణ్- తదుపరి హరీష్ శంకర్ చిత్రం

NBK 111: గోపీచంద్ మలినేని తో గర్జించే సింహంగా ఎన్.బి.కె.111 చిత్రం ప్రకటన

Udaya Bhanu: పవన్ కల్యాణ్ పరువు తీసిన ఉదయ భాను.. ఏంటి?

అఖండ 2: తాండవం సంగీతం తగతగ తాండవంలా వుంటుందన్న థమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments