Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త నాణేలను విడుదల చేసిన ప్రధాని మోడీ

Webdunia
మంగళవారం, 7 జూన్ 2022 (16:08 IST)
దేశంలో కొత్త నాణేలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం విడుదల చేశారు. 75 యేళ్ల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' పేరుతో ఈ నాణేలను విడుదల చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో కలిసి విడుదల చేసిన నాణేలలో రూ.1, రూ.2, రూ.5, రూ.10, రూ.20 మారకవు పిలువ కలిగిన కొత్త నాణేలు ఉన్నాయి. 
 
ఇవి కేవలం స్మారక నాణేలు మాత్రమే కాదని చెలామణిలో కూడా ఉన్నాయని తెలిపారు. పైగా, ఇవి దేశాభివృద్ధి కోసం పనిచేసేలా ప్రజల్లో స్ఫూర్తిని నింపేలా ఉంటాయని చెప్పారు. ముఖ్యంగా, ఈ నాణేలను అంధులు సైతం సులభంగా గుర్తించేలా తయారు చేయడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరోయిన్ శ్రీలీలతో డేటింగా? బాలీవుడ్ హీరో ఏమంటున్నారు!!

Ram Prakash : రిలేషన్, ఎమోషన్స్‌, వినోదం కలయికలో చెరసాల సిద్ధం

Sumaya Reddy: గుడిలో కన్నా హాస్పిటల్‌లో ప్రార్థనలే ఎక్కువ.. అంటూ ఆసక్తిగా డియర్ ఉమ టీజర్

పెద్ది సినిమా గేమ్ ఛేంజర్ కాబోతోంది.. రామ్ గోపాల్ వర్మ కితాబు

అది అభయారణ్యం కాదు.. సిటీకి జీవం పోసే పర్యావరణ వ్యవస్థ : ఊర్వశి రౌతేలా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

తర్వాతి కథనం
Show comments