Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త నాణేలను విడుదల చేసిన ప్రధాని మోడీ

Webdunia
మంగళవారం, 7 జూన్ 2022 (16:08 IST)
దేశంలో కొత్త నాణేలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం విడుదల చేశారు. 75 యేళ్ల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' పేరుతో ఈ నాణేలను విడుదల చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో కలిసి విడుదల చేసిన నాణేలలో రూ.1, రూ.2, రూ.5, రూ.10, రూ.20 మారకవు పిలువ కలిగిన కొత్త నాణేలు ఉన్నాయి. 
 
ఇవి కేవలం స్మారక నాణేలు మాత్రమే కాదని చెలామణిలో కూడా ఉన్నాయని తెలిపారు. పైగా, ఇవి దేశాభివృద్ధి కోసం పనిచేసేలా ప్రజల్లో స్ఫూర్తిని నింపేలా ఉంటాయని చెప్పారు. ముఖ్యంగా, ఈ నాణేలను అంధులు సైతం సులభంగా గుర్తించేలా తయారు చేయడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments