Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీఎం కేర్స్ ఫండ్‌కు రూ.3,076 కోట్లు.. విరాళాలిచ్చిన దాతల పేర్లు ఎక్కడ?

Webdunia
బుధవారం, 2 సెప్టెంబరు 2020 (15:27 IST)
పీఎం కేర్స్ ఫండ్‌కు రూ.3,076 కోట్లు జమ అయినట్లు ప్రభుత్వం ఓ ఆడిట్ నివేదకలో తెలిపింది. ఈ ఏడాది మార్చి 31 వరకూ ఈ మొత్తం జమ అయినట్లు తెలిపింది. అయితే, మార్చి తర్వాత వచ్చిన డొనేషన్లు వెల్లడించలేదు.

పీఎం కేర్స్ ఫండ్ వెబ్‌‍సైట్‌లో ఈ వివరాలు ఉంచారు. తుది బాలెన్స్ 3,076 కోట్లు కాగా, ఈ మొత్తంలో రూ.3,075.85 కోట్లు దేశీయ కంట్రిబ్యూషన్‌గా, 39.67 లక్షలు విదేశీ కంట్రిబ్యూషన్‌గా పేర్కొంది. దాతల వివరాలను మాత్రం ఇంకా బహిర్గతం చేయలేదు.
 
దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం ఓ ట్వీట్‌లో స్పందించారు. ఉదారంగా విరాళిలిచ్చిన వారి పేర్లు ఎందుకు వెల్లడించలేదని ప్రశ్నించారు. ఎన్‌జీఓలు, ఇతర ట్రస్టులు తమకు విరాళిలిచ్చిన వారు పేర్లు తప్పని సరిగా వెల్లడించాల్సి ఉన్నప్పుడు, పీఎం కేర్స్ ఫండ్‌ను ఎందుకు ఈ నిబంధన నుంచి మినహాయించారని నిలదీశారు. డోనర్ల పేర్లు వెల్లడించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్‌ను కలిసిన నటుడు నిఖిల్ సిద్ధార్థ్.. చీరాలలో ర్యాలీ

మాధవీలత స్ట్రాంగ్ ఉమెన్.. ఎలాంటి ప్యాకేజీ తీసుకోలేదు.. రేణు దేశాయ్

బాలక్రిష్ణ 109 వ సినిమా తాజా అప్ డేట్

హీరో అర్జున్ ఆవిషరించిన సహ్య మైథలాజికల్ చిత్ర ఫస్ట్ లుక్

డల్లాస్ లో స్పైసీ టూర్ లో థమన్ ఆ 7వ పాటను రిలీజ్ చేస్తాడా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు పరగడుపున తింటే?

గుండె ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేసే గింజలు ఇవే

తర్వాతి కథనం
Show comments