Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరుసగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. 11 రోజుల్లో..?

Webdunia
బుధవారం, 17 జూన్ 2020 (09:54 IST)
కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో సామాన్య ప్రజలపై పెరుగుతున్న ధరలు షాకిస్తున్నాయి. ఇప్పటికే నిత్యావసర ధరలు పెరిగిన తరుణంలో తాజాగా పెట్రోల్ ధరలు కూడా పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు బండి బయటకు తీయాలంటే.. ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. వరుసగా కొన్ని రోజులుగా పెట్రోల్‌, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. 
 
ఈ క్రమంలో బుధవారం చమురు ధరలు పెరిగాయి. పెట్రోల్‌పై 55 పైసలు, డీజిల్‌పై 60 పైసలు పెంచుతూ ప్రభుత్వ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో గడిచిన 11 రోజుల్లో ఏకంగా పెట్రోల్‌పై రూ. 6, డీజిల్ రూ. 6.40 వరకు పెరగడం గమనార్హం.
 
తాజా ధరలతో తెలుగు రాష్ట్రాల్ల్లో పెట్రోల్ ధర రూ. 80.22కు చేరగా.. డీజిల్ ధరలు రూ. 74.07కు చేరింది. రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 77.28, డీజిల్ రూ. 75.79. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 80.86, డీజిల్ రూ. 73.69 పలుకుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments