Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరుసగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. 11 రోజుల్లో..?

Webdunia
బుధవారం, 17 జూన్ 2020 (09:54 IST)
కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో సామాన్య ప్రజలపై పెరుగుతున్న ధరలు షాకిస్తున్నాయి. ఇప్పటికే నిత్యావసర ధరలు పెరిగిన తరుణంలో తాజాగా పెట్రోల్ ధరలు కూడా పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు బండి బయటకు తీయాలంటే.. ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. వరుసగా కొన్ని రోజులుగా పెట్రోల్‌, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. 
 
ఈ క్రమంలో బుధవారం చమురు ధరలు పెరిగాయి. పెట్రోల్‌పై 55 పైసలు, డీజిల్‌పై 60 పైసలు పెంచుతూ ప్రభుత్వ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో గడిచిన 11 రోజుల్లో ఏకంగా పెట్రోల్‌పై రూ. 6, డీజిల్ రూ. 6.40 వరకు పెరగడం గమనార్హం.
 
తాజా ధరలతో తెలుగు రాష్ట్రాల్ల్లో పెట్రోల్ ధర రూ. 80.22కు చేరగా.. డీజిల్ ధరలు రూ. 74.07కు చేరింది. రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 77.28, డీజిల్ రూ. 75.79. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 80.86, డీజిల్ రూ. 73.69 పలుకుతోంది. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments