Webdunia - Bharat's app for daily news and videos

Install App

లీటరు పెట్రోల్‌పై రూ.8-9 మేరకు బాదుడు... ఎప్పటి నుంచి...

Webdunia
గురువారం, 10 ఫిబ్రవరి 2022 (11:43 IST)
ప్రస్తుతం దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులోభాగంగా, గురువారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తొలి దశ పోలింగ్ జరుగుతోంది. అయితే, ఈ ఎన్నికల తర్వాత దేశంలో భారీగా పెట్రోల్, డీజల్ ధరల బాంబు పేలనుంది. లీటరు పెట్రోలుపై రూ.8 నుంచి రూ.9 మేరకు పెరగనుంది. ఈ ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ ధరలను పెంచేందుకు చమురు కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని డెలాయిట్ టచీ తోమత్సు ఇండియా సంస్థ భాగస్వామి దేబాశిష్ మిశ్రా ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. 
 
ప్రస్తుతం అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వ రంగ చమురు సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి సంస్థలు చుమురు, గ్యాస్ధరల్లో ఎలాంటి మార్పులేదు.
 
అయితే, ఇపుడు ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఉండటంతో పెట్రోల్ ధరలు పెంచేందుకు సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ ధరలు పెంచితే ప్రజల్లో వ్యతిరేక వస్తుందని భావించి చమురు కంపెనీలు ఈ పెట్రోల్ ధరల జోలికి వెళ్లడంలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఉస్తాద్ రామ్ పోతినేని, పూరి జగన్నాధ్ కాంబోలో డబుల్ ఇస్మార్ట్ టైటిల్ సాంగ్ షూటింగ్

హ్యాట్సాఫ్ కింగ్ నాగార్జున.. నెట్టేసిన ఫ్యాన్‌ను కలిశాడు.. (వీడియో)

నేను-కీర్తన తో చిమటా రమేష్ బాబు విజయభేరి మ్రోగించాలి : మురళీమోహన్

15 కోట్లతో మట్కా చిత్రం కోసం ఫిలింసిటీలో వింటేజ్ వైజాగ్ సెట్‌

ప్రపంచ వ్యాప్తంగా కమ్ముకున్న "కల్కి" ఫీవర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments