Webdunia - Bharat's app for daily news and videos

Install App

తగ్గించినట్టు తగ్గించి.. మళ్లీ 'పెట్రో' వడ్డన.. ఆయిల్ కంపెనీలు

దేశంలో మళ్లీ పెట్రో ధరలు పెరిగాయి. ఈనెల ఆరంభంలో ధరలు తగ్గించినట్టే తగ్గించి.. మళ్లీ ధరలు పెంచాయి. పెంచిన ధరలు తక్షణం అమల్లోకి వచ్చాయి. తాజాగా, పెట్రోలుపై రూ.1.39, డీజెల్‌పై రూ.1.04 మేరకు పెంచుతున్నట్ట

Webdunia
ఆదివారం, 16 ఏప్రియల్ 2017 (10:44 IST)
దేశంలో మళ్లీ పెట్రో ధరలు పెరిగాయి. ఈనెల ఆరంభంలో ధరలు తగ్గించినట్టే తగ్గించి.. మళ్లీ ధరలు పెంచాయి. పెంచిన ధరలు తక్షణం అమల్లోకి వచ్చాయి. తాజాగా, పెట్రోలుపై రూ.1.39, డీజెల్‌పై రూ.1.04 మేరకు పెంచుతున్నట్టు ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రకటించాయి. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని చమురు కంపెనీలు ఓ ప్రకటనలో తెలిపాయి. 
 
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల్లో వచ్చిన మార్పునకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాయి. కాగా, ఈ నెల 1వ తేదీన పెట్రోలుపై రూ.3.77, డీజెల్ పై రూ.2.91 చొప్పున తగ్గిస్తూ, చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments