Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ పెట్రో వడ్డన : ప్రజలపై మరింత భారం

Webdunia
మంగళవారం, 28 సెప్టెంబరు 2021 (16:01 IST)
దేశంలో పెట్రోల్, డీజల్ ధరలు మరోమారు తగ్గాయి. ఇప్పటికే పెరిగిన ధరలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటికీ.. కేంద్రం ఆధీనంలోని చమురు కంపెనీలు మాత్రం ఏమాత్రం కనికరం చూపడం లేదు. 
 
తాజాగా మరోసారి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. పెట్రోల్‌ ధరలు 20 పైసలు పెరగగా, డీజిల్‌ మంగళవారం 25 పైసలు పెరిగాయి. ఈ పెంపుతో ఢిల్లీలో పెట్రోల్‌ ధర లీటరుకు రూ.101.39కు చేరుకుంది. 
 
దేశ రాజధానిలో ఒక లీటర్‌ డీజిల్‌‌ను రూ.89.57కు విక్రయిస్తున్నారు. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు తగ్గించాలని సోమవారం భారత్‌ బంద్‌ ద్వారా ప్రజాగ్రహం చవిచూసినా కూడా వాటి ధరలు పెరగడంతో కేంద్ర మొండి వైఖరి పట్ల ప్రజలు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments