Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో మళ్లీ చమురు ధరల దూకుడు...

Webdunia
శనివారం, 18 సెప్టెంబరు 2021 (08:57 IST)
దేశంలో మళ్లీ చమురు ధరల దూకుడు మొదలైంది. అంతర్జాతీయ చమురు మార్కెట్లోని తాజా పరిణామాల నేపథ్యంలో ఆగస్టు చివరివారం నుంచి ముడిచమురు ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. దీని ప్రభావం దేశంలోని రీటెయిల్‌ మార్కెట్లో పెట్రోలు, డీజిలు అమ్మకాలపై పడుతుంది. 
 
అయితే, గత పక్షం రోజులుగా దేశంలోని పెట్రో ధరల్లో పెంపుదల లేదు. అంతర్జాతీయ మార్కెట్లో ఇపుడున్న పరిస్థితుల్లో ధరలు పెంచక తప్పదని ఆయిల్ కంపెనీలు పేర్కొంటున్నాయి. ఆగస్టు నెలలో ఉన్న సగటు ధరలతో పోలిస్తే బ్యారెల్‌ చమురు ధర 4 నుంచి 6 అమెరికన్‌ డాలర్లమేర పెరిగిందని గుర్తు చేస్తున్నారు. 
 
ఈ క్రమంలో తాజాగా పెట్రోల్ ధరల్లో మార్పులు సంభవించాయి. దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం లీటరు పెట్రోలు రూ.101.19, డీజిలు రూ.88.62 పలుకుతున్నాయి. మెక్సికో సమీపంలోని సముద్రపు ఒడ్డున అగ్నిప్రమాదంతో ఉత్తర అమెరికాలో క్రూడాయిల్‌ ఉత్పత్తి తగ్గింది. అలాగే, యూఎస్‌ - గల్ఫ్‌ తీరంలో ఇడా తుపాను కారణంగా ముడి చమురు ఉత్పత్తిలో తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. దీంతో పెట్రోల్, డీజల్ ధరల్లో మార్పులు సంభవించాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: అల్లు అర్జున్ సినిమా కోసం రెక్కీ చేస్తున్న దర్శకుడు అట్లీ

4 రోజుల్లో 15.41 కోట్ల గ్రాస్ వసూళ్లు దక్కించుకున్న లిటిల్ హార్ట్స్

Siddhu: సిద్ధు జొన్నలగడ్డ, శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా తెలుసు కదా విడుదల తేదీ ఫిక్స్

గత ఏడాది డిసప్పాయింట్ చేసింది, విఎఫ్ఎక్స్ ఇన్ హౌస్ లో చేయడంతో కంట్రోల్ వుంది : టిజి విశ్వప్రసాద్

Roshan: రోషన్ ఛాంపియన్‌లో మలయాళ నటి అనస్వర రాజన్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టొమాటో సూప్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మీరు మద్యం సేవిస్తున్నారా? అయితే, ఈ ఫుడ్ తీసుకోవద్దు

ఫిలడెల్ఫియా నాట్స్ అక్షయపాత్ర ఆధ్వర్యంలో గణేశ్ మహా ప్రసాదం

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

తర్వాతి కథనం
Show comments