Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వచ్చినా సామాన్యుడిపై పెనుభారం.. 16వ రోజు పెట్రో వడ్డన

Webdunia
సోమవారం, 22 జూన్ 2020 (12:21 IST)
కరోనా విజృంభిస్తున్న తరుణంలో సామాన్యుడిపై భారం పెరుగుతోంది. అత్యావసర ధరలు పెరిగిపోతున్నాయి. ఇందులో భాగంగా 16వ రోజైన సోమవారం వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతున్నాయి. కరోనా కష్టకాలంలోనూ ప్రభుత్వాలు దోపిడీ ఆపడం లేదు. వరుసగా 16వ రోజు కూడా  చమురు సంస్థలు పెట్రోల ధరలను వడ్డించాయి.
 
లీటర్ పెట్రోల్‌పై 33పైసలు, డీజిల్‌పై 58 పైసలు పెరిగింది. దీంతో.. 16 రోజుల్లో లీటర్‌ పెట్రోల్‌పై రూ.8.36కి పెరగగా... లీటర్ డీజిల్‌పై రూ.8.85 వడ్డించాయి. ఫలితంగా పెట్రోలు, డీజిల్‌ ధరలను అంతకంతకూ పెంచుతూ... సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి చమురు సంస్థలు. 
 
దాదాపు 3 నెలల లాక్‌డౌన్‌తో జనం దగ్గర డబ్బుల్లేవు. ఆంక్షలు తొలగించినా చాలా వ్యాపారాలు మూతపడ్డాయి. ఫలితంగా అనేక మంది ఉపాధి కోల్పోయారు. ఇలాంటి సమయంలోనూ రోజురోజుకి పెట్రోల్ ధర పెరుగుతోంది. దీనిపై వామపక్షాలు ఆందోళన చేపట్టినా ఫలితం అంతంతమాత్రంగానే వుంది. ఇందుకు కేంద్రం దిగిరావట్లేదు. పెరుగుతున్న ధరలకు మోదీ సర్కారు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments