Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వచ్చినా సామాన్యుడిపై పెనుభారం.. 16వ రోజు పెట్రో వడ్డన

Webdunia
సోమవారం, 22 జూన్ 2020 (12:21 IST)
కరోనా విజృంభిస్తున్న తరుణంలో సామాన్యుడిపై భారం పెరుగుతోంది. అత్యావసర ధరలు పెరిగిపోతున్నాయి. ఇందులో భాగంగా 16వ రోజైన సోమవారం వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతున్నాయి. కరోనా కష్టకాలంలోనూ ప్రభుత్వాలు దోపిడీ ఆపడం లేదు. వరుసగా 16వ రోజు కూడా  చమురు సంస్థలు పెట్రోల ధరలను వడ్డించాయి.
 
లీటర్ పెట్రోల్‌పై 33పైసలు, డీజిల్‌పై 58 పైసలు పెరిగింది. దీంతో.. 16 రోజుల్లో లీటర్‌ పెట్రోల్‌పై రూ.8.36కి పెరగగా... లీటర్ డీజిల్‌పై రూ.8.85 వడ్డించాయి. ఫలితంగా పెట్రోలు, డీజిల్‌ ధరలను అంతకంతకూ పెంచుతూ... సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి చమురు సంస్థలు. 
 
దాదాపు 3 నెలల లాక్‌డౌన్‌తో జనం దగ్గర డబ్బుల్లేవు. ఆంక్షలు తొలగించినా చాలా వ్యాపారాలు మూతపడ్డాయి. ఫలితంగా అనేక మంది ఉపాధి కోల్పోయారు. ఇలాంటి సమయంలోనూ రోజురోజుకి పెట్రోల్ ధర పెరుగుతోంది. దీనిపై వామపక్షాలు ఆందోళన చేపట్టినా ఫలితం అంతంతమాత్రంగానే వుంది. ఇందుకు కేంద్రం దిగిరావట్లేదు. పెరుగుతున్న ధరలకు మోదీ సర్కారు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments