Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ పెరిగిన పెట్రోల్ - డీజల్ ధరలు

Webdunia
ఆదివారం, 3 అక్టోబరు 2021 (09:40 IST)
దేశంలో ఇంధన ధరలకు ఏమాత్రం అడ్డుకట్టపడటం లేదు. శనివారం లీటరు పెట్రోల్‌పై 25 పైసలు, డీజిల్‌పై 30 పైసలను ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు పెంచాయి. దీంతో దేశవ్యాప్తంగా ఇంధన ధరలు రికార్డుస్థాయికి చేరాయి. 
 
ఢిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర గతంలో ఎన్నడూ లేనివిధంగా రూ.102.14కు చేరుకోగా ముంబైలో 108.19కి ఎగబాకింది. అలాగే లీటరు డీజిల్‌ ధర ఢిల్లీలో రూ.90.47కి పెరుగగా ముంబైలో రూ.98.16కి చేరుకుంది. కేవలం వారం వ్యవధిలో నాలుగుసార్లు పెట్రోల్‌ ధరలు పెరుగగా.. తొమ్మిది రోజుల్లో ఏడుసార్లు డీజిల్‌ ధరలు పెరిగాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments