Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ వారంలో మూడోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

Webdunia
శుక్రవారం, 25 మార్చి 2022 (09:38 IST)
పెట్రోల్ డీజిల్ ధరలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ఈ వారంలో మూడోసారి పెట్రోల్ ధరలు పెరిగాయి. శుక్రవారం లీటర్ పెట్రోల్‌, డీజిల్‌పై 80పైసల చొప్పున వడ్డించాయి. మూడు రోజుల్లోనే లీటరు పెట్రోల్‌, డీజిల్ ధరలు రూ.2.60పైగానే పెరిగాయి
 
తాజా పెంపుతో ప్రధాన నగరాల్లో పెట్రోల్ ధరలు ఎలా వున్నాయంటే...
 
ఢిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.97.81, డీజిల్‌ ధర రూ.89.07గా వుంది. అలాగే ముంబైలో పెట్రోల్ ధర రూ.112.51, డీజిల్ ధర రూ.96.70గా,  చెన్నైలో పెట్రోల్ ధర రూ.103.67, డీజిల్ ధర రూ.93.71గా వుంది. 
 
ఇకపోతే.. హైదరాబాద్‌లో పెట్రోలు ధర రూ.110.91, డీజిల్ ధర రూ.97.23గా.. గుంటూరులో పెట్రోల్ ధర రూ.112.96, డీజిల్ ధర రూ.98.94గా, విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.111.66, డీజిల్ ధర రూ. 97.68గా వుంది.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments