Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేటీఎం కొత్త ఆఫర్.. వారి కోసం క్యాష్ అట్ హోమ్

Webdunia
శుక్రవారం, 15 మే 2020 (18:33 IST)
పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ కొత్త ఆఫర్‌తో ముందుకు వచ్చింది. పేటీఎం నుంచి క్యాష్ ఎట్ హోమ్ అనే సేవలను ప్రవేశపెట్టింది. సీనియర్ సిటిజన్లు, దివ్యాంగుల కోసం క్యాష్ అట్ హోమ్‌ను తీసుకొచ్చింది. డబ్బు కావాలనుకునే వారు యాప్‌లో రిక్వెస్ట్ పెడితే వారికి ఇంటి వద్దకే తీసుకొచ్చి ఇస్తారు. రిక్వెస్ట్ పెట్టిన రెండు రోజుల వ్యవధిలోనే ఇంటి వద్దకు తీసుకొచ్చి అందిస్తారు. 
 
ప్రస్తుతం కరోనా వైరస్ లాక్ డౌన్ సమయంలో ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు బయటకు రాలేని పరిస్థితిలో వున్నారు. అలాంటి వృద్దులు, దివ్యాంగుల కోసం ఇలా క్యాష్ ఎట్ హోమ్ సర్వీస్‌ను ప్రవేశపెట్టినట్టు కంపెనీ తెలిపింది.
 
కనీసం రూ.1000 నుంచి అత్యధికంగా రూ.5000 వరకు అందిస్తారు. ప్రస్తుతం ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలో ఉండేవారికి ఈ సదుపాయం వుంటుంది. కొన్ని రోజుల క్రితం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్‌ సేవలను కూడా పేటీఎం ప్రవేశపెట్టింది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments