Webdunia - Bharat's app for daily news and videos

Install App

12 నెలలు... 17.5 కోట్ల బ్యాంకు ఖాతాలు.. రూ.22 వేల కోట్లు డిపాజిట్... ఎక్కడ?

Webdunia
శనివారం, 29 ఆగస్టు 2015 (17:48 IST)
దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశంలోని ప్రతి ఒక్కరికీ బ్యాంకు ఖాతా విధిగా ఉండాలన్న బలమైన ఆకాంక్షతో ప్రధానంమత్రి జన్‌ ధన్ యోజనా పథకాన్ని (పీఎంజేడీవై) ప్రవేశపెట్టారు. ఈ పథకాన్ని 2014 ఆగస్టు 28వ తేదీన ప్రారంభించారు. ఈ పథకంలో భాగంగా ప్రతి ఇంటికి ఓ ఖాతా చొప్పున ప్రారంభించాలని ఆర్థిక శాఖ లక్ష్యంగా పెట్టుకోగా, ఈ లక్ష్యాన్ని 2015 జనవరి 26వ తేదీకే చేరుకున్నారు.
 
 
ఈ నేపథ్యంలో ఈ పథకం ఒక యేడాది పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఒక యేడాది కాలంలో పీఎంజేడీవై స్కీమ్ కింద 17.5 కోట్ల ఖాతాలను ప్రారంభించగా, 22 వేల కోట్ల రూపాయల మేరకు డిపాజిట్ చేసినట్టు తెలిపింది. జమ్మూకాశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాలతో పాటు.. వామపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ పథకం అమలులో పెద్దగా ప్రాధాన్యత కల్పించక పోవడం గమనార్హం. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments